Telangana,jagityala, ఆగస్టు 7 -- జీవనోపాధి కోసం ఎంతో మంది తెలుగు బిడ్డలు గల్ఫ్ దేశానికి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఓ వ్యక్తి సౌదీకి వెళ్లాడు. క... Read More
Telangana,hyderabad, ఆగస్టు 7 -- గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయంటూ... Read More
Andhrapradesh,tirumala, ఆగస్టు 7 -- ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్న టీటీడీకి చెందిన ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఓ వ్యాపారి గురువారం రూ.కోటి విరాళం అందజేశారు. తిరుమల ... Read More
Telangana,andhrapradesh, ఆగస్టు 7 -- గత కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఇ... Read More
Telangana,hyderabad, ఆగస్టు 6 -- రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఇందు... Read More
Telangana, ఆగస్టు 6 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 3 విడతలు పూర్తి కాగా. ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధిం... Read More
Hyderabad,telangana, ఆగస్టు 6 -- జంట జలశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరింది. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేర... Read More
Hyderabad,telangana,andhrapradesh, ఆగస్టు 6 -- ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు కూడా ఇదే మాదిరి పరిస్... Read More
Andhrapradesh,vizianagaram, ఆగస్టు 6 -- బంగారు ఆభరణాల విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తన బంధువును నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తవలస మండలం మూసీరం గ్రామంల... Read More
Andhrapradesh, ఆగస్టు 6 -- చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్... Read More